Posts

Showing posts from September, 2023

నమస్తే తెలంగాణ సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి…. సిరికొండ మధుసూదనాచారి

నమస్తే తెలంగాణ సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి…. సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగదు, అశాంతి ప్రబలుతుందన్న విష ప్రచారాలను కేసీఆర్ తన సమర్థ పాలనతో తిప్పికొట్టారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర అనేక పథకాలను అమలు చేసి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషిచేశారు. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య సౌకర్యాలు పెరిగాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో ఉపాధి, ఉత్పాదకత పెరిగింది. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికి ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు. నిధులుండవు. కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టు బడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి రక్షణ ఉండదు. రియల్ ఎస్టేట్ పతనమవుతుంది, హైదరాబాద్ వెలవెలబోతుంది. తెలంగాణలో అశాంతి ప్రబలుతుంది, తెలంగాణను మళ్లీ ఆంధ్రాతో కలపాలనే ప్రజా తిరుగుబాటు వస్తుందనే విష ప్రచారాలు తెలంగాణ రాష్ట్

ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి

 ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి  https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate    GITAMAKARANDAM  https://www.youtube.com/channel/UC3DYg27nM2FSLxGUoFVU1Ag  CHAITANYA SWARANJALI  https://www.youtube.com/channel/UCbOjdEsM-ydRNPOkK8x3gxg  BHARATH CHAITANYA JYOTHI  https://www.youtube.com/channel/UChepWHMrkfiHpu-bOPtVN9Q  JAI GIRIDHARI :  https://www.youtube.com/channel/UCpo1UiGElSogY_CN0Oh4rhg   HINDU BHAKTI DEVOTIONAL:  https://www.youtube.com/channel/UCBScnPxbLKRf7DDgQ36HDwQ  chaitanya bhagavadgita  https://www.youtube.com/channel/UCshDcQig7mm8Glgf_RhVHVg   https://sundaravignanagrandalayam.blogspot.com/2020/09/bhakti-links-all-links-given-in.html   https://hindudevotionalswaranjali.blogspot.com/2020/08/bhakti-links-2.html   https://gitamakarandam.blogspot.com/2020/08/bhakti-links-2.html   https://chaitanyavignanam.blogspot.com/2022/04/our-blogs-and-youtube-channe

పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి

నమస్తే తెలంగాణ పాలకుల  పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి  (ఎమ్మెన్సీ, తెలంగాణ తొలి స్పీకర్, (ఎమ్మెన్సీ, తెలంగాణ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) తెలంగాణ - నిన్న ॥ నేడు ॥రేపు -1   తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండని ప్రమాణం చేసి, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో తెలంగాణ సాధించుకుందామని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్-నేడు బీఆర్ఎస్)ని స్థాపించారు. తెలంగాణను నిర్వీర్యం చేస్తున్న పాలకుల కుట్రలను త్యాగాలతో ఎదిరించి అంతిమ లక్ష్యం చేరాలని, పదవుల కోసమే తెలంగాణవాదమనే అపవాదు చెరిపి పదవుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని ఆయన సంకల్పించారు. తెలంగాణ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు రాష్ట్ర సాధనే ఏకైక పరిష్కారంగా భావించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ త్యాగాల పరంపర తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అడుగడుగునా కొనసాగింది.   2001 కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని